నెల్లూరు బీజేపీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు.. భారతదేశంలో ఇండియా ప్రభుత్వం విజయాలు సాధిస్తుందని నెల్లూరు బిజెపి నేతలు సంబరాలు చేసుకున్నారు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని తిన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపారమైన అనుభవంతో దేశాన్ని మోడీ పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు