ఆదోని పట్టణం క్రాంతి నగర్ సమీపంలో రాజా సాహెబ్ కాలనీకి చెందిన వ్యక్తి బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుండగా, కుక్కను తప్పించబోయి బైక్ అదుపుతప్పి కింద పడి మృతి చెందినట్లు ఆదోని ప్రభుత్వాసుపత్రిలో ఔట్ పోస్టు పోలీసులు తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మార్చురీ గదికు తరలింపు