కీసరలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 200 వ వారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్ హాజరయ్యారు. అంబేద్కర్ కు పూరమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి,తుడుం శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.