Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Etawah
Politics
Abvp
No video available

మునిపల్లి: మాగ్ధూమ్ పల్లీ వద్ద రోడ్డు ప్రమాదం, క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Munpalle, Sangareddy | Feb 4, 2025
రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలైన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మగ్దూంపల్లి వద్ద మంగళవారం సాయంత్రం 4:30 నిమిషాల సమయం లో చోటుచేసుకుంది. కంకోల్ నుండి జహీరాబాద్ వెళుతున్న బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వాహనదారుడు రహదారిపై పడిపోయాడు. వెనక నుండి వస్తున్న ఆటో అతనిని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలు ఆటో డ్రైవర్ కు, ద్విచక్ర వాహనదారుడికి గాయాలు కాగా క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.