Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
No video available

తాడేపల్లిగూడెం: వీఆర్ గూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో నేటితో ముగిసిన ఉద్యాన,సస్యరక్షణ శాస్త్రవేత్తల శిక్షణ కార్యక్రమం.

కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు నూతన సాంకేతిక విధానాలను తెలుసుకొని ఆ దిశగా రైతులకు సేవలు అందించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డా. KSS. నాయక్ అన్నారు.గురువారం సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం డా. YSR ఉద్యాన విశ్వవిద్యాలయంలో కేవీకే ఉద్యాన, సస్యరక్షణ శాస్త్రవేత్తల 2 రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమం నిర్వహించారు.కె.వి.కె శాస్త్రవేత్తలు ముల నూతన సాంకేతిక విధానాలను తెలుసుకొని ఆ విధంగా రైతులకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు

MORE NEWS

తాడేపల్లిగూడెం: వీఆర్ గూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో నేటితో ముగిసిన ఉద్యాన,సస్యరక్షణ శాస్త్రవేత్తల శిక్షణ కార్యక్రమం. - Tadepalligudem News