అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద ద్విచక్ర వాహనం ఇన్నోవా ను ఢీకొన్న ఘటనలో గుర్తుతెలియని యువకుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 13, 2025
అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని బ్రాహ్మణపల్లి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం ఎన్నోవ వాహనాన్ని ఢీకొన్న ఘటనలో గుర్తుతెలియని యువకుడు తీపుర గాయాలైన సంఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దీంతో అతనిని హుటాహుటిన ఎన్నోవ వాహనంలోనే అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.