మంచిర్యాల జిల్లాలోని సర్వే డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో లైసెన్స్ సర్వే పూర్తి చేసిన 99 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.ఆదివారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సీఎం చేతుల మీదుగా లైసెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని మంచిర్యాల ఏడీ శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్లు, లైసెన్స్ సర్వేలు తదితరులు పాల్గొన్నారు.