నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మంగళవారం సాయంత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ ఉమ్మడి జిల్లాల జోనల్ ఇంచార్జ్,ఆవాజ్ కమిటీ రాష్ట్ర నాయకులు అబూబక్కర్ పట్టణములోని ఆటో స్టాండ్ దగ్గర ఉన్న తన హోటల్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురి అయ్యాడు, అతనిని హుటాహుటిన నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు, అవాజ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ జోనల్ ఇన్చార్జిగా ముస్లిం సమాజాభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు మరణించడం తీరనిలోటని మైనార్టీ నాయకులు సలాం ఖాన్, సిపిఎం జిల్లా కార్యద