కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా డిసెంబర్ 13న జాతీయ లోక్అదాలత్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ తెలిపారు.శనివారం స్థానిక జిల్లా న్యాయస్థానంలోని న్యాయమూర్తి ఛాంబర్లో నిర్వహించిన ప్రభుత్వశాఖల సమన్వయ కమిటీ ఉన్నతస్థాయి సమావేశంలో లోక్ అదాలత్ కేసులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలపై ఆయన ప్రత్యేకంగా వివరించారు.