అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ను చేయాలని సీఎం చంద్రబాబును శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు కోరారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి జిల్లా కేంద్రంతో ముడిపడి ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు రెండు నియోజకవర్గాల మధ్య అందరికీ అనుకూలమైన త్రాగునీరు అన్ని వసుత్తు విశాలమైన ప్రాంతమని తెలియజేశారు.