రాష్ట్ర స్థాయి కబడ్డీ కోకో పోటీలకు అర్షియా ఎంపిక... రాజంపేట మండలం కొత్తబోయిన పల్లె పి.యం.శ్రీ ఎస్.జె.ఎస్.ఎం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థినీ అ ర్షియా ఉమ్మడి కడప జిల్లా తరఫున రాష్ట్రస్థాయిలో జరుగు అండర్ 14 కబడ్డీ పోటీలకు మరియు అండర్ -14 కోకో పోటీలకు ఎంపికయ్యింది.ఈ మేరకు షేక్ అర్షియా విద్యార్థినీ ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయులు భారతి,పిడి మాస్టర్ డాక్టర్ ప్రణవి ఉపాధ్యాయ బృందం అభినందించారు