ఈరోజు కర్నూలులో జరిగిన "సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్" కార్యక్రమానికి 800 వాలంటీర్లను వివిధ నియోజకవర్గాల నుండి తరలించి టీ షర్టులు, క్యాప్ మరియు వాలంటీర్ పాసులు అందజేసి, అల్పాహార సదుపాయం కల్పించి, బస్సుల ద్వారా ఉదయం 9:00 గంటలకే తీసుకుని వచ్చి వారి వారి స్థానాలలో నియమించిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి.