Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Etawah
Politics
Abvp
No video available

టేక్మల్: కుసంగి రైతు వేదికలో ప్రముఖ చేతి రాత నిపుణులు ఆజాద్ అహ్మద్ విద్యార్థులకు అవగాహన సదస్సు

Tekmal, Medak | Feb 13, 2025
మెదక్ జిల్లా టేక్మల్ మండలం కుసంగి గ్రామ రైతు వేదికలో గురువారం మధ్యాహ్నం 3 గంట సమయంలో పీ.ఏం. శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రముఖ చేతిరాత నిపుణులు ఆజాద్ అహ్మద్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా విద్యార్థులతో మాట్లాడుతూ సంస్కారం అంతమైన చదువు భవిష్యత్తుకు పునాదిమిస్తుందని తెలిపారు. అందమైన చేతిరాత ద్వారా మనలోని ప్రతిభను వెలుగు తీసే అవకాశం ఉందన్నారు. తద్వారా భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పాఠశాల స్టాఫ్ పాల్గొన్నారు.