53 54 వ డివిజన్ లలో ప్రభుత్వ బ్యాంకును ఏర్పాటు చేయాలని కోరుతూ CPM నేతలు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రజలతో కలిసి అధికారులకు వినతి పత్రం కూడా అందజేశారు. బ్యాంకు ఏర్పాటు కోసం డిసెంబర్ రెండవ తేదీనా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నట్లు CPM నేతలు బుధవారం సాయంత్రం తెలిపారు. భగత్ సింగ్ కాలనీ సచివాలయం వద్ద జరుగు ధర్నాకి ప్రజలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు