కూటమినేతల దౌర్జన్యాలకు బెదిరింపులకు ఎవరు భయపడద్దని.. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉండాలని సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉండాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేడర్ కు పిలుపునిచ్చారు. విరువూరు గ్రామంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ, వైయస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమంలో అయన పాల్గొన్నారు.చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ప్రజల ఆస్తులను దోచుకోవడానికి ప్రయత్నించడం దారుణమని కాకాణి మండిపడ్డారు