కూకట్పల్లి కాంగ్రెస్ ఇంచార్జి బండి రమేష్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని బెంగల్ రావు నగర్ మధురానగర్ లో స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ఉప ఎన్నిక ఓటింగ్ సరళి పరిశీలించారు. p ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లతో వారు మాట్లాడారు. ఓటింగ్ సమయంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా అడిగి తెలుసుకున్నారు. 6 గంటల వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారు ఓట్ వేయవచ్చన్నారు.