నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామపంచాయతీ కరుణమేదట పరిశుద్ధ కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించారు పెండింగ్ లో ఉన్న పాత జీతాలు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలన్నారు, తమకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తామని కార్మికులు నినాదాలు చేశారు, జీతాలు వెంటనే విడుదల చేయకుంటే పనులకు వెళ్ళమని పారిశుద్ధ్య కార్మికులుకార్మికులు హెచ్చరించారు