Public App Logo
Jansamasya
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
���ायल

విశాఖపట్నం: విశాఖ సాగర తీరానికి సమీపంలో కనువిందు చేస్తున్న భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు

India | Jun 20, 2025
విశాఖ సాగర తీరానికి సమీపంలో భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు కనువిందు చేస్తున్నాయి. శనివారం ఉదయం జరగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో భారత నౌకా దళానికి చెందిన ఏడు యుద్ధనౌకలు, ఒక కోస్ట్ గార్డ్ నౌక శుక్రవారం ఉదయం 7 గంటలకు విశాఖ తీరానికి సమీపంలో వచ్చాయి. ఒకవైపు బీచ్ రోడ్ లో మోడీతో సహా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు యోగా చేస్తే సముద్రం పైన ఉన్నటువంటి షిప్పులపై నౌకదళ ఉద్యోగులు యోగా చేస్తూ ప్రపంచ రికార్డు నెలకొల్పనున్నారు.
విశాఖపట్నం: విశాఖ సాగర తీరానికి సమీపంలో కనువిందు చేస్తున్న భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు - India News