Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

విశాఖపట్నం: విశాఖ సాగర తీరానికి సమీపంలో కనువిందు చేస్తున్న భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు

India | Jun 20, 2025
విశాఖ సాగర తీరానికి సమీపంలో భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు కనువిందు చేస్తున్నాయి. శనివారం ఉదయం జరగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో భారత నౌకా దళానికి చెందిన ఏడు యుద్ధనౌకలు, ఒక కోస్ట్ గార్డ్ నౌక శుక్రవారం ఉదయం 7 గంటలకు విశాఖ తీరానికి సమీపంలో వచ్చాయి. ఒకవైపు బీచ్ రోడ్ లో మోడీతో సహా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు యోగా చేస్తే సముద్రం పైన ఉన్నటువంటి షిప్పులపై నౌకదళ ఉద్యోగులు యోగా చేస్తూ ప్రపంచ రికార్డు నెలకొల్పనున్నారు.
విశాఖపట్నం: విశాఖ సాగర తీరానికి సమీపంలో కనువిందు చేస్తున్న భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు - India News