సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. దాడి వెనక ఉన్న శక్తులను గుర్తించి వారికి కూడా శిక్షలు పడేలా స్వాతంత్ర దర్యాప్తు చేయాలి. అందుకోసం సుప్రీంకోర్టులో ప్రజాస్వామిక వాదులుగా గుర్తింపబడ్డ సీనియర్ జడ్జిలతో విచారణ చేయించాలి. ఇలాంటి సంఘటనలు పునావ్రతం కాకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి. ఈ విషయంపై తమతో మనవి చేయునది ఏమనగా. అక్టోబర్ 7.2025. రోజున భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయి గారు బెంజ్ మీద లాయర్ల వాదనలు వింటున్న సమయంలో. రాకేష్ కిషోర్ అనే వ్యక్తి ష