కాకినాడలో మహిళా కార్మికురాలు మృతి
కాకినాడ సాంబమూర్తి నగర్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఒక అపార్ట్మెంట్ వద్ద భవన నిర్మాణ కార్మికురాలు పైనుంచి జారిపడి మృతి చెందింది అపార్ట్మెంట్ నిర్మాణ పనులు సాగిస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో రాయితీ దుర్గా అనే కార్మికురాలు మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు ఏఐటీయూసీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు ఘట్నా స్థలానికి చేరుకున్నారు బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని కోరారు.