నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, కార్తీక మాసం సందర్భంగా శనివారం సాయంత్రం కార్తిక దీపోత్సవం లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు, అనంతరం స్వామి వారిని పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు, ఆలయ అర్చకుడు కృష్ణ భగవాన్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదలను అందజేశారు