కళ్యాణదుర్గం: ప్రభుత్వ నిబంధనల మేరకే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయాలి: కళ్యాణదుర్గం సీఐ యువరాజు, కంబదూరు ఎస్సై లోకేష్ కుమార్
Kalyandurg, Anantapur | Aug 25, 2025
వినాయక విగ్రహాలను నిబంధనలు మేరకు ఏర్పాటు చేసుకోవాలని కళ్యాణదుర్గం సీఐ యువరాజు, కంబదూరు ఎస్సై లోకేష్ కుమార్ కోరారు....