శాస్త్రవేత్తలు సలహాలు తీసుకొని సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ శివ నాయక్ అన్నారు. ఆయన శుక్రవారం మనుబోలు లో మాట్లాడారు. రైతులు రభీ సీజన్లో దాదాపు 18 వేల నుంచి 20 వేల వరకు వరి సాగు చేస్తున్నారన్నారు. ఇప్పటికే 125 ఎకరాలలో బి పి టి లకు సంబంధించి నారు పోసి ఉన్నారన్నారు. .విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయించాలన్నారు.