ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగిన రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుంది అని APCT అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం చిత్తూరు కట్టమంచి లోని జిఎస్టి కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిఎస్టి జిల్లా అధికారి గతంలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులపై పరుషంగా మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించి దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ , ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. 14 రోజుల లోపు సమాధానం ఇవ్వాలని అధికారికి నోటీసు అందజేయడం జరిగిందని, ఈనెల 14వ తేదీన ఆ అధికారి నుండి వచ్చే సమాధానాన్ని బట్టి తగిన