మంత్రాలయం: పెద్ద కడబూరు లోని హనుమాపురం శివారుల్లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి సీఎం వర్చువల్ గా శంకుస్థాపన
పెద్ద కడబూరు: మండలంలోని హనుమాపురం గ్రామ శివారులో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మంగళవారం అమరావతి నుంచి పర్చువల్ గా పాల్గొన్నారు. పరిశ్రమలు - ఉపాధి కల్పనలో భాగంగా పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి ఎంపిటిసి శశిరేఖ టిడిపి నాయకులు నరవ రమ కాంత్ రెడ్డి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.