తిరుమలలోని వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో అన్నప్రసాదాలు బాగున్నాయని వైసిపి నేత అంబటి రాంబాబు ప్రశంస ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత స్వీకరించారు ప్రసాదం రుచిగా ఉందని అక్కడ భోజనం చేసి తృప్తి పొందినట్లు తన యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేశారు దేవస్థానం నాణ్యమైన అన్న ప్రసాదాలను భక్తులకు అందిస్తుందని వివరించారు భోజనశాల నీటుగా ఉందని రోజుకు 90000 మందికి భోజనాన్ని ఎలా అందిస్తూ మేనేజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు.