పురం జిల్లా త్రిపురాంతకం బాల త్రిపుర సుందరి దేవాలయంలో ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని ఎమ్మార్వో కృష్ణమోహన్ తెలిపారు. సంబంధిత ఏర్పాట్లపై బుధవారం ఉదయం 10 గంటలకు మార్కాపురం సబ్ కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు కావాలని కోరారు.