నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం మహోత్సవం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు యాగంటి క్షేత్రంలో జరగనుంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని మంత్రి క్యాంపు కార్యాలయ సిబ్బంది శుక్రవారం తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు