చిత్తూరు నగరంలోని కట్టమంచి వద్ద చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 28న జరగబోయే చెస్ టోర్నమెంట్ పోటీలకు పోస్టర్స్ ను మన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు ప్రారంభించారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను మేధో శక్తిని పెంపొందించడానికి రాష్ట్ర క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. చదరంగం అనేది ఒక మైండ్ గేమ్ లాంటిదని, ఈ గేమ్ వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందన్నారు. చెస్ పోటీలలో విద్యార్థులు పాల్గొంటే ఉత్సాహంగా చురుకుగా ఉంటారని ప్రతి ఒక్క క్రీడాకారులను ఈ పోటీల్లో పాల్గొనాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్