నంద్యాల జిల్లా గడిగరేవుల గ్రామానికి చెందిన మేకల సురేష్ గందకొండకాలంగా పలుకేసుల్లో ముద్దాయిగా ఉంటూ బైండవర్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో గడివేముల తాసిల్దార్ ముందు హాజరపరచగా 30 రోజుల జైలు శిక్ష విధించినట్లు గడివేముల ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు.ఈ మేరకు ముద్దాయిని నంద్యాల జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు