వివేకానంద నగర్ డివిజన్ 122లో గత పది రోజులుగా స్థానికులకు ఇబ్బంది పెడుతున్న మంచినీటి లీకేజీ సమస్యను అధికారులు చివరకు పరిష్కరించారు. స్థానిక నాయకులు డాక్టర్ వంశీ రెడ్డి పి జి ఆర్ ఫంక్షన్ హాల్ మెయిన్ రోడ్ లో నల్లగొండ ఈ సమస్యను పలుమార్లు సంబంధిత శాఖకు ఫిర్యాదు చేశారు. గురువారం హెచ్ఎండబ్ల్యూఎస్ విభాగ సిబ్బంది మరమతులు పూర్తి చేశారు.