ఇందిరా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. అధ్యక్షుడిగా బివి నరసింహారెడ్డి, కార్యదర్శిగా కాటేపల్లి శివారెడ్డి, ఉపాధ్యక్షులుగా పి వెంకట కృష్ణారెడ్డి, రమణ నాయక్, సంయుక్త కార్యదర్శి వెంకట్రావు, టి వెంకటేష్, కోశాధికారిగా బోయిన వెంకటేష్ ఎంచుకోబడ్డారు. కొత్త కమిటీ ఆధ్వర్యంలో ఇందిరానగర్ మరింత అభివృద్ధి సాధించాలని కాలనీ సభ్యులు ఆకాంక్షించారు.