శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీకాళహస్తి జస్టిస్ Ch. మానవేంద్రనాథ్ రాయ్ , జడ్జి హై కోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ రోజుvకుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి యున్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. సదరు కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ AEO మోహన్, జిల్లా జడ్జి అరుణ సారిక, ప్రోటోకాల్ జడ్జి గురునాథం, స్థానిక కోర్టు న్యాయాధికారులు శ్రీనివాస నాయక్ , బేబీ రాణి, కృష్ణప్రియ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్ వెంక