కొట్టనందూరు మండలంలో 40ట4 చెరువులు జలకల అద్భుతం అంటున్న రైతులు అంటున్న రైతులు
Tuni, Kakinada | Sep 14, 2025 కాకినాడజిల్లాజిల్లా కోటనందూరు మండలంలో ఉన్న 44 చెరువులు జలకలగా మారాయి. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు నిండుకుండలా ఇవి దర్శనమిస్తున్నాయి. ఒకరకంగా ఈ విషయంపై రైతులు హర్షతి రేకాలు వ్యక్తం చేస్తున్నారు. తాండవ జలాశయంపై ఆధారపడకుండా ఈ ఖరీఫ్ గట్టు ఎక్కువ వచ్చిన రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో పదివేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్న రైతులు