Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

కొత్తగూడెం: డయల్ 100 కు ఫోన్ రాగానే త్వరితగతిన స్పందించి బాధితులకు అండగా నిలవాలి:జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్విస్టిగేషన్ ద్వారా నేరస్థులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆయన సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

MORE NEWS

కొత్తగూడెం: డయల్ 100 కు ఫోన్ రాగానే త్వరితగతిన స్పందించి బాధితులకు అండగా నిలవాలి:జిల్లా ఎస్పీ రోహిత్ రాజు - Kothagudem News