ఉప్పల్ నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు బి ఆర్ టి యు కాప్రా అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆటోల పంపిణీ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ స్కీం gono 263 కింద వచ్చిన కొత్త ఆటోలను 50 మందికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఆటో డ్రైవర్లకు రిబ్బన్ కట్ చేసి డ్రైవర్లకు అందించారు. ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి,*హమాలీ శ్రీనన్న, బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి మహేష్ దేశపాక్, వర్కింగ్ ప్రెసిడెంట్ పాండు నాయక్, సిహెచ్. సాయి కుమార్ , సిహెచ, శ్రీనివాస్ యాదవ్,శ్రీరామ్ నాయక్, ఎర్రం శ్రీనివాస్, గోపాల్ పాల్గొన్నారు.