పాకాల మండలంలో పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్న వెనుక కారణాలు ఇవే
చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మూల వంక అడవిలో ఆదివారం మృతదేహాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే మృతులను తంజావూరుకు చెందిన కలయి సెల్వన్ కుటుంబం గా పోలీసులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. మానసిక స్థితి సరిగ్గా లేక సైకాలజిస్ట్ డాక్టర్ వద్ద పరీక్షించుకున్న ప్రిస్క్రిప్షన్ సంఘటన స్థలంలో లభ్యమయింది పిల్లలను చంపి కూర్చున్న తర్వాత దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.