ప్రకాశం జిల్లా కొండపి, సింగరాయకొండ పొగాకు వేలం కేంద్రంలో బుధవారం లాభసాటిగా రైతుల వద్ద నుంచి వేలం నిర్వహణ అధికారులు పొగాకు కొనుగోలు నిర్వహించారు. సింగరాయకొండ పొగాకు వేలం కేంద్రంలో 981 పొగాకు బేళ్లను వేలం నిర్వహణ అధికారులు కొనుగోలు చేయగా కొండపి పొగాకు వేలం కేంద్రంలో 908 పొగాకు బేళ్లు కొనుగోలు చేసినట్లు వేలం నిర్వహణ అధికారులు వెల్లడించారు.