రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన వ్యాసరచన వకృత పోటీలలో విజేతలను ఎంపిక చేసి వారికి పురస్కారాలు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమార్ తెలిపారు .బుధవారం కలెక్టర్ నెంబర్లు జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.