ముషీరాబాద్: చిక్కడపల్లి లో విచారణ కు హాజరైన సినీ హీరో అల్లు అర్జున్, 20నిమిషాల పాటు విచారించిన పోలీసులు
సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై పోలీసుల విచారణ కు హాజరయ్యారు సినీ హీరో అల్లు అర్జున్. హైకోర్టు, నాంపల్లి కోర్టు లు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినా విచారణ కు హాజరు కావాలని ఆదేశించడంతో నేడు చిక్కడపల్లి పోలీసుల స్టేషన్ కు చేరుకుని విచారణ కు హాజరయ్యారు అల్లు అర్జున్