ఫుట్ వాక్ కార్యక్రమాన్ని టిఎస్పి శ్రీనివాసరావు ఒంగోలు పట్టణంలో సోమవారం నిర్వహించారు. స్వయంగా వివిధ ప్రాంతాలలో పర్యటించిన డిఎస్పి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలికలతో స్థానికంగా ఆకతాయి ఏమైనా ఏడిపిస్తున్నారా అని మాట్లాడారు. అంతేకాకుండా దొంగతనాలు అరికట్టే అంశం మరియు రోడ్డు ప్రమాదాలు నివారణకు యువత తీసుకోవాల్సిన జాగ్రత్తలను డిఎస్పి శ్రీనివాసరావు వివరించి చెప్పారు. అలానే వీధిలైట్ల సమస్యలపై కూడా వారితో మాట్లాడారు.