బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వేంపల్లి పట్టణంలోని ప్రధాన రహదారులు అద్వానంగా తయారయ్యాయి రోడ్లపై వాహనదారులు ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అస్తవ్యస్త రోడ్డు పనుల కారణంగా అవస్థలు పడుతూ ప్రయాణం చేయాల్సి వస్తుందని వాహనదారులు వాపోయారు రోడ్డు పనులు ప్రస్తుతం నత్తనడకన జరుగుతున్న రోడ్డు పునులు ఎప్పుడు పూర్తయితాయాన్ని వాహనదారులు ప్రజలు ఎదురుచూస్తున్నారు.