అభివృద్ధి శాఖలను డివిజనల్ స్థాయిలో తీసుకొచ్చి ప్రజలకు త్వరితగతిన సేవలందించడమే ప్రధానంగా డివిజనల్ అభివృద్ధి కార్యాలయంలో ప్రభుత్వం తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు గురువారం నంద్యాల పట్టణంలోని రైతు నగరంలో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.