బీసీలు ఆర్థిక అభివృద్ధి సాధ్యమని లింగాయత్ల కార్పొరేషన్ చైర్మన్ స్వప్న అనంతపురం నగరంలో తెలిపారు.
Anantapur Urban, Anantapur | Jan 20, 2026
బీసీల అభివృద్ధి కూటం ప్రభుత్వంతోనే సాధ్యమని లింగాయత్తుల కార్పొరేషన్ చైర్మన్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనంతపురం రామ్ నగర్ లోని టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.