ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేకమైన ప్రార్థనలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ బాగుంట శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర రాజకీయ ప్రముఖులతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించి భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా ప్రకాశం జిల్లా కూడా సుభిక్షంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ బాగుందా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ యేసు క్రీస్తు శాంతి స్వరూపుడని శాంతి దయా కరుణ ప్రతి ఒక్కరిలో ఉండే విధంగా శాంతి సందేశాలను అందించాడని తెలియజేశారు క్రీస్తు మార్గం సకల ప్రజానీక అనుచర నియమన్నారు