సంగారెడ్డి: కంది ఆర్టిఏ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి కేసు నమోదు
మంగళవారం కంది సమీపంలోని ఆర్టీఏ కార్యాలయం ముందు రోడ్డు దాటుతుండగా లక్ష్మీనగర్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి(70) అనే వృద్ధురాలిని క్రేన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.