Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

కొత్తగూడెం: పిడుగుపాటు వల్ల మరణించిన మేకల యజమానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి:సిపిఎం

సుజాతనగర్ మండలంలోని జామాయిల్ తోట వద్ద స్థానిక సిపిఎం నాయకుడైన కేసు పాక శ్రీనుకు చెందిన పదిహేను మేకలు పిడుగుపాటుతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మధ్యాహ్నం నాలుగు గంటలకు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి మేకలు ఆధారమని ఆ మేకలు పిడుగుపాటు వల్ల చనిపోయాయని ఈ నేపథ్యంలో శ్రీను కుటుంబాన్నీ ప్రభుత్వమే ఆదుకోవాలని, ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.

MORE NEWS