డిజిటల్ అరెస్ట్ ముసుగులో అమాయకులను మోసం చేస్తూ అంతరాష్ట్ర సైబర్ మోసగాళ్ల ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు సిటిజన్ను డిజిటల్ అరెస్ట్ ముసుగులో అరెస్ట్ అయిన ముద్దాయిలలో అనంతపురం జిల్లాకు చెందిన క్రాంతి కుమార్ నిమ్మల పవన్ కుమార్ హైదరాబాదుకు చెందిన కోటి బాబు రాజమండ్రి ప్రాంతానికి చెందిన పరసాల శ్రీనివాస్ బళ్లారి జిల్లాకు చెందిన మరకట్టు చంద్రశేఖర్ రెడ్డి కోడెల శివశంకర్ ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్ కు చెందిన గౌతమ్ ఉన్నారు.