వికారాబాద్: మత్స్యకారుల సంఘం లో కొత్త సభ్యత్వం కల్పించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిసిన కోట్పల్లి ముదిరాజ్ సంఘం నాయకులు
కోటిపల్లి చెరువు పరిధిలోని ఆయా గ్రామాల ముదిరాజులకు మత్స్యకారుల సంఘం లో కొత్త సభ్యత్వం కల్పించాలని కోరుతూ మంగళవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోటిపల్లి ముదిరాజ్ సంఘం నాయకులు కలిశారు