తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం
తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం చైర్మన్ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ప్రారంభమైంది ఈ సమావేశంలో టిటిడిఈఓ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో బోర్డు సభ్యులు పాల్గొన్నారు ప్రధానంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు సీఎం పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం పై ప్రధానంగా చర్చించనున్నారు భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.